“జగజ్జ్యోతి శ్రీ స్వామి శివానంద పరమహంస సిద్ధవిద్యా అభ్యాసాలయం” ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల మండలంలో ఒక చిన్న పల్లెటూరు. కేవలం కొద్ది వందల సంఖ్యలో ప్రజలు. అంటే పంచాయితీ కూడా కాదు. కుగ్రామం అంటే తక్కువని కాదు. ఎన్నో లక్షలలో ఉన్నాయి. మరి దీనిని గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏముంది? ఉంది. Read More …
