
పరమపద సోపానములు 77

75. మోక్షమనగా తాను కలిపించుకున్న ఇంద్రియ ప్రపంచ బంధము నుండి విడివడుట శ్వాస ద్వారా అదోముఖమై బహిర్ముఖమగుటచే తనకు తాను పంచెంద్రియముల ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించుకుని జగత్ సత్యము తానైన బ్రహ్మము మిధ్య అనే స్థితికి వచ్చి బంధీంప బడుచున్నాము. మరల అదేశ్వాసను ఊర్ధ్వ గమనము చేసుకున్నచో ఈ సృష్టి లయమై విముక్తుల Read More …
Adi Sankara Jayanti pravachanam
73. స్థూల దృష్టికి భగవంతుడు ఖండముగా, నామ రూపములుగా దోచును. 74. సూక్ష్మ దృష్టికి తాను అఖండముగా తేజోమయుడిగా కనిపించును. ప్రాణవాయు మధనం చేసినచో స్తూల ప్రకృతి లో సూక్ష్మ పరమాత్మను చూడ గలుగుతాము
72. మనస్సు ప్రాణచలనము వలన చలించుచున్నది. కనుక ప్రాణ చలనమును అరికట్టే ప్రాణాయామమే కోరికలను నశింపజేయును
67. అతీంద్రియావస్థే సర్వజ్ఞత్వము. ప్రాణవాయు నిగ్రహమే అతీంద్రియావస్థ(భ్రూమధ్యము నందు)
97. సత్వము, తమస్సు బయటకు ఒకే విధముగా కనిపించును. సత్వములో చైతన్యము,జ్ఞానము, ఆనందము ఉందును. తమస్సులో జడత్వము, బుద్ధి మాంద్యము,అలసత్వము ఉండును.
“అన్నదోషము చిత్తమును మలినము చేయును. మలిన చిత్తమునకు జ్ఞానము కలుగదు.”
“శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిధ్యతే”అంటే ఈ భోతిక గోపుర శిఖరం ను చూచుట కాదు తన శిరసులోనే జ్యోతి దర్శనం చేసుకున్నవానికి జన్మ పరంపరల చీకటి తొలగిపోతుంది.”